లాక్‌డౌన్‌పై మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్రం
దేశంలో కరోనా కట్టడికి విధించిన రెండో విడత లాక్‌డౌన్ మే 3 వరకు కొనసాగనుండగా.. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర హోం మంత్రిత్వశాఖ విడుదల చేసింది. వ్యవసాయ, ఉద్యానవన విభాగాలకు అనుమతించింది. అన్ని జాతీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణికుల సర్వీసులు మే 3 వరకు నిలిపివేయనున్నట్టు తెలిపింది. భద్రత విధులకు తప…
ముంబైలో వలస కూలీల ఆందోళన.
లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగిస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ప్రకటించడంతో వలస కూలీలు, కార్మికుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. పనుల్లేక, సొంతూళ్లకు మార్గం లేక నానా అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ముంబైలోని వలస కూలీలు వేల సంఖ్యలో బాంద్రా రైల్వే స్టేషన్ ముందు సోమవారం సాయంత్రం గుమిక…
భారత గబ్బిలాల్లో కరోనా వైరస్.. ఐసీఎంఆర్ పరిశోధనలో సంచలనం
కరోనా మహమ్మారి వణికిస్తున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఈ వైరస్‌పై ముమ్మర పరిశోధనలు చేస్తున్నాయి. ఈ క్రమంలో భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) చేసిన పరిశోధనలో కీలక విషయం వెల్లడైంది. భారత్‌లో నివసించే గబ్బిలాల్లో కరోనా వైరస్‌ ఉన్నట్లు గుర్తించారు. భారత్‌లో వైద్య పరిశోధనలకు సంబంధించిన జర్నల్‌లో (Indian …
ఈ నెలలో రూ.15 వేలలోపు లాంచ్ అయిన టాప్ ఫోన్లు ఇవే! వీటిలో ఏది బెస్ట్
శాంసంగ్ ఈ మధ్యే తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎం21 స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. రూ.15 వేల లోపు ధరతోనే 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో లాంచ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్ బడ్జెట్ లో మొబైల్ కొనాలనుకునేవారికి మంచి ఆప్షన్ గా మారింది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ తో పాటు ఈ నెలలోనే రియల్ మీ 6, రెడ్ మీ నోట్ 9 ప్రో…
ఇండియాలో 2 కోట్ల ప్రాణాలు తీసిన స్పానిష్ వైరస్.. దీని పుట్టుకే విచిత్రం, ఎలా నియంత్రించారంటే
ప్రపంచమంతా ఇప్పుడు కరోనా వైరస్ పేరే వినిపిస్తోంది. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలే ఈ వైరస్ వ్యాప్తిని ఆపలేక చేతులెత్తేసే పరిస్థితి కనిపిస్తోంది. అయితే, 102 ఏళ్ల కిందట.. ఎలాంటి అత్యాధునిక వైద్య సదుపాయాలు లేని రోజుల్లో.. కరోనా కంటే భయానకమైన వైరస్ ఒకటి ప్రపంచాన్ని వణికించింది. ముఖ్యంగా ఇండియాను క…
పాపం వైద్యులు.. భోజనం లేక బిస్కట్లు తింటూ రేయింబవళ్లు విధులు, సెల్యూట్ డాక్టర్స్
క రోనా వైరస్ నేపథ్యంలో వైద్యులు రేయింబవళ్లు శ్రమించాల్సిన పరిస్థితి నెలకొంది. కోవిడ్-19 కేసులను ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్ల ముంబయి వైద్యులు అష్టకష్టాలు పడుతున్నారు. ముంబయిలోనే రెండో అతి పెద్ద హాస్పిటల్‌గా పేరొందిన కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ (KEM) హాస్పిటల్‌లో విధులు నిర్వహిస్తున్న …